
అది పద్యమైనా గద్యమైనా హృద్యంగా రాసే శిల్పాన్ని సొంతం చేసుకున్న కవయిత్రి కేతవరపు రాజ్యశ్రీ. ఆధునిక సాహిత్యరంగంలో మంచి కవయిత్రిగా తన స్థానాన్ని పదిలపరచుకున్న రాజ్యశ్రీ లేఖిని నుండి వెలువడిన సరికొత్త కవితా సంపుటి, ''ఆకాసాన్ని మింగాలని''.- డా|| తిరునగరి
కేతవరపు రాజ్యశ్రీ
వెల:
రూ 80
పేజీలు:
108
ప్రతులకు:
8500121990