అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల పివీకేకే కళాశాలలో జూన్ 15న జరిగిన శ్రీశ్రీ వర్థంతి సభ. ఈ కార్యక్రమంలో సింగమనేని నారాయణ, కృష్ణవేణి, సూర్యనారాయణ రెడ్డి, పెదారెడ్డి, టీవీ రెడ్డి, అశ్వర్థ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.