హైదరాబాద్లో రవీంద్రభారతిలో జూన్ 25న జరిగిన డా. ఎన్. గోపి కవితా సంపుటి 'ఎవరి దుఃఖమో అది' పుస్తకావిష్కరణ దృశ్యం. చిత్రంలో పొత్తూరి వెంకటేశ్వర రావు, జలజం సత్యనారాయణ, ఓలేటి పార్వతీశం, సీతారాం, తదితరులు