'మన ఆంధ్రప్రదేశ్‌' ఏకదిన కవి సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో టాగూర్‌ గ్రంథాలయంలో జూన్‌ 10న జరిగిన 'మన ఆంధ్రప్రదేశ్‌' ఏకదిన కవి సమ్మేళనంలో ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ దాసరి రాజామాస్టార్‌. చిత్రంలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, బి. హనుమారెడ్డి, వొరప్రసాద్‌, బండారు హనుమంతరావు తదితరులు