'మహా బాటసారి' ఆవిష్కరణ సభ

 

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో నవంబరు 3న కె. శాంతారావు రాసిన 'మహా బాటసారి' కవితా సంపుటాన్ని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్క ృతి సమితి ముఖ్య కార్యనిర్వాహణాధికారి దీర్ఘాసి విజయభాస్కర్‌, పుస్తక రచయిత కె. శాంతారావు, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ ్ళనారాయణరావు, ప్రజాశక్తి దినపత్రిక పూర్వ సంపాదకులు ఎస్‌. వెంకట్రావు ఉన్నారు.