'స్త్రీ కథలు 50' పుస్తకావిష్కరణ

విజయవాడలో మధు మహాలక్ష్మి కల్చరల్‌ సెంటర్‌లో మార్చి 24న  జరిగిన 'స్త్రీ కథలు 50' పుస్తకావిష్కరణ దృశ్యం. చిత్రంలో ప్రముఖ కథా రచయిత్రి పి. సత్యవతి, పాటిబండ్ల రజని, చల్లపల్లి స్వరూపరాణి, రాధిక, వేంపల్లి సురేష్‌, కాకుమాని శ్రీనివాసరావు