
రవీంద్రనాథ్ ఇప్పుడు పద్యాన్ని అనుభవిస్తున్నాడు. పద్యనిర్మాణంలో ఆనందాన్ని చేదుకుంటున్నాడు. ప్రతి పనిలోనూ పరమానందాన్ని పొందటం అనుభవ పరిపక్వతకి గుర్తు. రవీంద్రనాథ్ ఒక మెచ్యూర్ దశకి చేరుకున్నాడు. ఏది ముట్టుకున్నా కవిత్వమయ్యే స్థితిలో వున్నాడు. అన్నింటినీ సమతూకంతో అందుకుని, తట్టుకుని కవిత్వం రాయగలడని ఈ సంపుటి చెబుతోంది.
- శివారెడ్డి
 పక్కి రవీంద్రనాథ్
వెల: 
రూ 120
పేజీలు: 
80
ప్రతులకు: 
9440364486