భారత దేశంలో రైతు ఉద్యమాలు

ఏడాది కాలం పాటు దేశ రాజధాని సరిహద్దుల్లో, ఎర్రకోట చుట్టూ చేరి రైతాంగం వీరోచిత పోరాటం జరిపిన నేపథ్యంలో వెలువడింది ఈ పుస్తకం. స్వాతంత్య్రానికి పూర్వం, అనంతర కాలంలో జరిగిన రైతు ఉద్యమాలను కూడా రేఖామాత్రంగా వివరిస్తుంది. నేడు రైతులు ఐక్యమై పోరాటాల్లోకి వస్తున్నారు. అన్ని వర్గాలు, తరతులు ఇలా ఏకతాటిపైకి వచ్చినప్పుడు ఉద్యమాల విజయం అనివార్యం. ఇదే గత అనుభవం. నేటి ఉద్యమాలకు స్ఫూర్తి దాయకంగా ఉండే ఈ పుస్తకం అందరూ తప్పక చదవల్సినది.

సారంపల్లి మల్లారెడ్డి
వెల: 
రూ 100
పేజీలు: 
96
ప్రతులకు: 
94900 99378