
'ఈ దీర్ఘకవిత చూడ్డానికి చాలా చక్కగా, చిన్నగా ఉంటుంది. ''ఈ భూమ్మీద గొప్ప ప్రదేశాలు రెండే రెండు. ప్రజల ఆకలిని తీర్చే, శక్తిని కూర్చే పంట భూమి ఒకటైతే, రెండు : నూతన తరాన్ని తయారుచేసే తరగతి గది'' అంటారు కవి బాలసుధాకర్. నూతన మానవుని ఆవిష్కరణకు తరగతి గదీ ఒక కేంద్రమవుతుందని, అవ్వాలనీ బలంగా ఆకాంక్షిస్తారు. ఈ దేశ తరగతి గదులన్నీ ఫలవర్ధకమైనప్పుడే ఈ కవితకు సజీవత లభిస్తుంది అంటారు రచయిత.
బాలసుధాకర్
వెల:
రూ 100
పేజీలు:
50
ప్రతులకు:
9676493680, 9505646046