ఎండ్లూరి కవనకళ స్మారక స్వరం

తెలుగు నేలపై అజరామర కవి ఎండ్లూరి సుధాకర్‌ గారి స్మారక వ్యాసాల సంకలనం ఇది. ఆయన మరణానం తరం వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఆచార్య కొలకలూరి ఇనాక్‌, కత్తి పద్మారావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్‌... వంటి ఎందరో ప్రముఖులు, కవులు స్మారక వాక్యాలు రాశారు. ఎండ్లూరి సుధాకర్‌ అందించిన సాహిత్యం ఆదర్శనీయమైనదని, సామాజిక అంతరాలు తొలగిపోయి, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వెల్లివిరియాలన్నదే ఆ రచనల సారాంశమని వారు కొనియాడారు.

డప్పోల్ల రమేష్‌
వెల: 
రూ 150
పేజీలు: 
167
ప్రతులకు: 
95509 23323