జనవరి 23. త్యాగరాయగాన సభలో గురజాడ కళావేదిక నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్117వ జయంతిలో గుంటూరు శివరామకృష్ణ రచించిన 'ఉదయ కిరణాలు' ఆవిష్కరణ సభలో తంగిరాల చక్రవర్తి, ప్రొ.బి. జయరాములు, ముఖ్య అతిథి బైస దేవదాస్, ఆవిష్కర్త డా|| పోతుకూచి సాంబశివరావు, రచయిత జి. రామకృష్ణ, అధ్యక్షులు సుధామ, గురజాడ విజయశ్రీ, అప్పారావు.