తెలంగాణ రచయితల వేదిక వారి ఆధ్వర్యం

మే 19న ఉస్మానియా మెకస్టార్‌ ఆడిటోరియం హైదరాబాద్‌లో  తెలంగాణ రచయితల వేదిక వారి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ మలిథ ఉద్యమ మలుపులో ఇపుడేం చేద్దాం? అనే అంశంపై కవి చీపెల్లి బాపు రచించిన వజ్ర సంకల్పం (తెలంగాణ దీర్ఘ కవిత)ను ప్రజా గాయకుడు గద్దర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యకక్షులు జూలూరి గౌరి శంకర్‌ నడుస్తున్న తెలంగాణ పత్రిక సంపాదకులు డా|| సి. కాశీం, డా. నాళేశ్వరం శంకరం, తెలంగాణ రచయితల వేదిక ఆదిలాబాద్‌ (తూర్పు, పశ్చిమ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోటపెల్లి భూమన్న, తోకల రాజేశం, డా. ఉదారి నారాయణ, గోపగాని రవీందర్‌, ముత్యబోయిన మలయశ్రీ, పత్తి శివప్రసాద్‌, డా. దామెర రాములు, అంబటి నారాయణ, మాసపత్రి ఆశాకిరణ్‌, ఉషాకిరణ్‌, వెంకట్‌, జలంపెల్లి యాదగిరి, కుమ్మరి సురేష్‌, రేగుంట పోషన్న తదితరులు పాల్గొన్నారు.