జూన్ 23న విశాఖ పౌర గ్రంథాలయంలో అరసం (విశాఖశాఖా) మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం, ఆధ్వర్యంలో కవి పి. అనంతరావు రచించిన కవితా సంపుటి 'పొగజెండా' ఆవిష్కరణ సభలో (ఎడమ నుండి) పి. అనంతరావు, జె.వి సత్యనారాయణ మూర్తి, చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మినారాయణ, జగద్ధాత్రి, అడపారామకృష్ణ మున్నుగువారు పాల్గొన్నారు