విశాఖ పౌర గ్రంథాలయంలో గిడుగు జయంతి సెప్టెంబర్ 8న 'గరిమ సాంస్కృతిక వేదికపై కవి అనంతరావుకు సాహితీ పురస్కారం జరిగింది. ప్రజ స్పందన అధ్యకక్షులు సి.ఎస్.రావు, ఎమ్మేల్సీ ఎమ్విఎస్ శర్మ. బాబీ వర్థన్ పాల్గొన్నారు