డా|| రమణ యశస్వి రచించిన ''మిణుగురులు'' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డా|| అద్దేపల్లి రామమోహన్రావు చిత్రలో అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, డా|| పి.వి. సుబ్బారావు, సింగంపల్లి అశోక్ కుమార్, కోసూరి రవికుమార్, ఎస్.ఎం. సుభాని, బుర్రి, కుమార్రాజు వున్నారు.