సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్‌ హాలులో ఆవిష్కరణ

ప్రముఖ కవి తిరుక్కోవెల భాస్కర్‌ రచించిన ప్రవహించే నానీలు గ్రంథాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్‌ హాలులో ఆవిష్కరిస్తున్న డా|| ఎన్‌. గోపి. చిత్రంలో డా. ఎన్‌.రఘు, కవి భాస్కర్‌, జూలూరి గౌరీశంకర్‌, డా. సి. భవానీ దేవి, దామెర రాములు ఉన్నారు.