నేను సైతం నవల

నేను సైతం' నవల కూడా పట్టుకుంటే చాలు అయిపోతే గాని మనం చదవడం ఆపలేని స్థితిని కలిగిస్తుంది. చదివించే గుణం ఆయన కలానికుంది. నవలైపోయే వరకూ మనం ఒక కుటుంబం మధ్య సంచరిస్తున్నట్లే ఉంటుంది. తన పాత్రలతో పాఠకుడు మమైకం చెందేట్టు చేయగలరు సింహప్రసాద్‌. డా. వేదగిరి రాంబాబు

సింహ ప్రసాద్‌
వెల: 
రూ 80
పేజీలు: 
138
ప్రతులకు: 
9849061668