తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కళాసాహితీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఉగాది సాహిత్య సభలో ఎస్.ఆర్. పృధ్వి రచన ''స్వాతంత్య్రోద్యమంలో వాడపల్లి'' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కె.కాత్యాయని శర్మ. చిత్రంలో డా. అద్దేపల్లి రామమోహన్రావు, జి. సుబ్బారావు, ఎస్.ఆర్. పృధ్వీ తదితరులు ఉన్నారు.