''స్వాతంత్య్రోద్యమంలో వాడపల్లి'' పుస్తకరణ

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కళాసాహితీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 13న ఉగాది సాహిత్య సభలో ఎస్‌.ఆర్‌. పృధ్వి రచన ''స్వాతంత్య్రోద్యమంలో వాడపల్లి'' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న  కె.కాత్యాయని శర్మ. చిత్రంలో డా. అద్దేపల్లి రామమోహన్‌రావు, జి. సుబ్బారావు, ఎస్‌.ఆర్‌. పృధ్వీ తదితరులు ఉన్నారు.