మచిలీపట్నంలో ఏప్రిల్‌ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ

మచిలీపట్నంలో ఏప్రిల్‌ 
19, 20 తేదీలలో ఆంధ్ర సారస్వత సమితి ఆధ్వర్యంలో జరిగిన 13వ ఉగాది సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ. ఫొటోలో కొట్టి రామారావు, శాఖమూరి రామగోపాల్‌, కొత్తపల్లి బంగార్రాజు, చలమలశెట్టి వెంకటసుబ్బయ్య. ఈ సభలో కె. రాజ్యశ్రీ, భూమయ్య, నరేంద్ర, ఎల్‌.ఎస్‌. శాస్త్రి, తమిరిశ జానకి, డా. మురళి, తిక్కన సోమయాజి, డా. వి.ఎ. కుమారస్వామి, ఉషాగాయత్రి, మద్దాలి రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.