ఒడిశా రాష్ట్రం, బరంపురంలో జరిగిన సాహితీ సమావేశంలో డా|| తుర్లపాటి రాజేశ్వరి రచించిన 'వ్యాసవారధి' గ్రంధాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వేదికపై ఎమ్.జగన్నాథ ఆచారి, రాజానసూరచ్చాయి. యస్.యస్.యస్.యస్.రాజు, జి.ఎస్.ప్రకాశ్, ఎన్.ఎస్.మూర్తి, రచయిత్రి రాజేశ్వరి, పి.సత్యనారాయణ ఉన్నారు.