'మల్లె పందిరి'

జూలై 14న కాకినాడలోని గాంధీ భవన్‌లో ప్రముఖ కవి విమర్శకుడు మాకినీడిపై 'మల్లె పందిరి' సాహిత్య మాస పత్రికను డా|| అద్దేపల్లి రామమోహన రావు ఆవిష్కరించిన దృశ్యం. ఎడమ నుండి కలిమిశ్రీ, గనారా, పేరిచర్ల, సీతారామరాజు, అద్దేపల్లి, మాకినీడి, అవధానుల మణిబాబు, తంత్రవహి శ్రీరామ మూర్తి.