![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Laxmana%20rao%20book.jpg?itok=86gcJFwN)
విషయ స్పష్టత ఉంది. లక్ష్య స్పష్టత ఉంది. ఇది దీర్ఘకాలిక సాధన అని తెలుసు. ఆయన ఏ ప్రక్రియలో రాసినా ఈ తెలివి, ఈ తర్కం, సామాజిక చర్య, ప్రతిచర్య కన్పడుతూనే ఉంటుంది. అటు జీవితంలోను, ఇటు కవితా సాధనలోను ఒక థకు వచ్చారు... పరిణతికి వచ్చారు.- శివారెడ్డి
పి. లక్ష్మణరావ్
వెల:
రూ 25
పేజీలు:
120
ప్రతులకు:
9441215989