అసూయ..అసూయ..అసూయ

ఈ దేశ ప్రగతికి చిరకాలంగా ప్రజానీకంలోని పరస్పర ద్వేషభావనలే అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రీమతి పత్తి సుమతిగారు ఈ చిన్న పుస్తకంలో స్పష్టంచేసారు. వివేకానందుని ఆలోచనా సరళిని ఆయన విశ్వమానవాళికి ఇచ్చిన సందేశ సారాంశాన్ని సరళ సుబోధకంగా అందించారు రచయిత్రి.

పత్తి సుమతి
వెల: 
రూ 30
పేజీలు: 
16
ప్రతులకు: 
8790499405