మూలమలుపు కవిత్వం

 ఏనుగు నరసింహారెడ్డికి అక్షరాల కూర్పు తెలుసు. ఏ పదం ఎట్లా పలుకుతుందో పసిగట్టినవాడు. ప్రతీకలయినా, పదచిత్రాలయినా తెలిసి ప్రయోగిస్తాడు. పుస్తకం గూట్లో పదాలు తాల్చి అనుభవం అంటించి కవిత్వం వెలిగించాడు.

- డా|| నందిని సిధారెడ్డి

ఏనుగు నరసింహారెడ్డి
వెల: 
రూ 100
పేజీలు: 
152
ప్రతులకు: 
8978869183