![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Nava%20chaitanyam%20_Sweekaram.jpg?itok=RVW_rcAp)
రేగులపాటి కిషన్రావు సీనియర్ కథకులు. ఇప్పటికే సంస్కారం కథలు, ఈ తరం పెళ్ళికూతురు, అన్వేషణ, పరిమళించిన మానవత్వం వంటి కథా సంపుటాలు వెలువరించారు. నవచైతన్యం వారి తాజా కథా సంపుటి. ఈ సంపుటి 14 కథల సమాహారం. వివిధ పత్రికలలో ఇప్పటికే ప్రచురితమైన ఈ కథలు పాఠకుల ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు కథా సంపుటి రూపంలో పాఠకుల ముందుకు వస్తున్నాయి.
రేగులపాటి కిషన్రావు
వెల:
రూ 100
పేజీలు:
98
ప్రతులకు:
7396036922