తిరగబడే నిషిద్ధున్ని

ఇది ఎదిరెపల్లి కాశన్న రెండో కవిత్వ సంపుటి. కాశన్న తన కవిత్వంలో ఆత్మ గౌరవం, మహిళలపై అత్యాచారాలు, రాజకీయ అవినీతి, పర్యావరణం.. ఇలా ఎన్నో సామాజిక అంశాలు ప్రతి ఒక్కరికీ ఆలోచన, అవగాహన కలిగేలా అక్షరబద్ధం చేశాడు. సమాజ మార్పుకై జరిగే సంఘర్షణలో రెండు విరుద్ధ శక్తులు నిత్యం ఘర్షణ పడుతూనే ఉంటాయి. తన అక్షరం ఏ పక్షం వైపు ఉండాలో తెలిసిన కవి కాశన్న. ఈ సంపుటి ఆ విషయాన్నే నిరూపిస్తోంది.
- పఠాన్‌ అబ్దుల్లా ఖాన్‌

ఎదిరెపల్లి కాశన్న
వెల: 
రూ 200
పేజీలు: 
320
ప్రతులకు: 
96400 06304