విశాఖజిల్లా కథానికా ప్రస్థానం - పరిణామ దర్శనం

సాహిత్యం ఎప్పటికప్పుడు ప్రజా భావజాలాలను విశ్లేషించి నిర్మాణశీల దిశానిర్దేశం చేస్తుంది. అంతే కాకుండా సాహిత్యం, చరిత్ర చెప్పని ఎన్నో సత్యాలను చెప్తుంది. అందువల్ల సాహిత్యాన్ని కూడా సమాజశాస్త్ర పరిశోధనా విధానంలోనే శాస్త్రీయంగా, పరిశోధించాలనీ జయంతి పాపారావు నాకు చెప్పి నా పరిశోధనకు దిశానిర్దేశం చేశారు. 

డా|| రామావత్‌ కుసుమ కుమారి
వెల: 
రూ 525
పేజీలు: 
630
ప్రతులకు: 
9866022347