వర్ణనలు, సామెతలు, సంభాషణలు, కొనసాగింపు, మలుపులు, కథనాలు మొత్తంగా ఇతివృత్తం చుట్టూ తిరుగుతూ పాఠకుల్ని చదివిస్తూ ఉంటాయి. ఒకానొక మధ్య తరగతి గృహిణి ఆలోచనలు కథల్లో ప్రతిబింబించాయి. అక్కడక్కడా కథల్లో తొంగిచూసే విస్మయం రచయిత్రి మానసిక స్థాయిని పట్టిస్తుంది. ముగింపులు ఆశయాల్ని ప్రతిఫలించాయి.
-డా|| బి.వి.యన్. స్వామి
రేగులపాటి విజయలక్ష్మి
వెల:
రూ 90
పేజీలు:
91
ప్రతులకు:
7396036922