అక్షరార్చన కవిత్వం

గోపీనాథరావుగారు అనంతమైన వస్తుస్పృహని దృశ్యమానం చేశారీ ''అక్షరార్చన''లో. ఆధునిక కవిత్వానికి కవి దార్శనికత, వాక్య రసాత్మకత, అభివ్యక్తి శబలత- అనే త్రివేణి- ఉత్తమత్వాన్ని కూర్చుతాయి. కవిత్వస్థాయిని ఉన్నతీకరిస్తాయి. గోపీనాథరావు గారు ఈ త్రివేణిని సాధించుకున్న ఉత్తమకవి. 
విహారి
 
ఎరుకలపూడి గోపీనాథరావు
వెల: 
రూ 80
పేజీలు: 
92
ప్రతులకు: 
9848293119