![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Aksharaachna%20Book%2022%20copy.jpg?itok=rBwbgiIL)
గోపీనాథరావుగారు అనంతమైన వస్తుస్పృహని దృశ్యమానం చేశారీ ''అక్షరార్చన''లో. ఆధునిక కవిత్వానికి కవి దార్శనికత, వాక్య రసాత్మకత, అభివ్యక్తి శబలత- అనే త్రివేణి- ఉత్తమత్వాన్ని కూర్చుతాయి. కవిత్వస్థాయిని ఉన్నతీకరిస్తాయి. గోపీనాథరావు గారు ఈ త్రివేణిని సాధించుకున్న ఉత్తమకవి.
విహారి
ఎరుకలపూడి గోపీనాథరావు
వెల:
రూ 80
పేజీలు:
92
ప్రతులకు:
9848293119